కనుమరుగవుతున్న రాయికల్ చరిత్ర
రాయికల్//జనం గొంతు //ప్రవీణ్. జి రాయికల్ కు చారిత్రక ప్రాచీన నేపథ్యం ఉన్న పట్టణంగా పేరు ఉంది.దానికి చిహ్నంగా శ్రీ చెన్నకేశవ నాథ ఆలయం అనేక సంవత్సరాలు నుండి ఆలయ ప్రాంగణంలో ఉన్న శిలాశాసనాలు విగ్రహాలు కట్టడానికి వినియోగించిన శిల్పాలను, రాళ్ళను గతంలో చరిత్రను సమాధి చేస్తూ అదే గుడికోట ప్రాంగణంలో పూడ్చి వ…
చిత్రం
*ప్రకృతి వనరుల విధ్వంసం పై ప్రజాసంఘాల ఆగ్రహం*
జనం గొంతు //ఓదెల సతీష్// కుమార్ *పర్యావరణ పరిరక్షణకై ఐక్య  పోరాటాలకు పిలుపు* ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా తెలంగాణ భూమి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రెస్ క్లబ్లో వివిధ రాజకీయ పార్టీలు మరియు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. లోక్సత్తా ఉద్యమ సంస్థ నాయకులు నోముల శ్ర…
చిత్రం
హైదరాబాద్ యూసఫ్ గుడాలో L-20 సింపోజియం హర్యానా గవర్నర్ ప్రారంభం.*
గౌరవ భారత ప్రధానమంత్రి యొక్క అధ్యక్షతన G20ని ప్రభుత్వం  1.12.2022 నుండి నిర్వహిస్తున్న విషయం తెలిసినదే.  కింద దానిలో భాగంగానే ఈ L20   భారతదేశంలో అతిపెద్ద గుర్తింపు పొందిన సెంట్రల్ ట్రేడ్ యూనియన్ అయిన భారతీయ మజ్దూర్ సంఘ్ నిర్వహిస్తున్న సైడ్ ఈవెంట్‌లలో ఈ L20  హైదరాబాద్‌లోని  NIMSME, యూసుఫ్‌గూడలో  04…
చిత్రం
రాబోయే ఎన్నికలలో పద్మశాలిల సత్తా చాటుదాం
• ఘనంగా జెడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ జన్మదిన వేడుకలు* సుల్తానాబాద్, జూన్ 03 (జనం గొంతు) : రాబోయే పెద్దపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో పద్మశాలీల సత్తా చాటుతామని  జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి అయిల రమేష్ అన్నారు. శనివారం జూలపల్లి జెడ్పిటిసి, కేసీఆర్ సేవాదళం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలంగాణ పద్మశాలి సం…
చిత్రం
తెలంగాణ ప్రాంత ఉద్యమ జ్ఞాపకాలు _______________
తెలంగాణ ప్రాంతం లో కొన్ని సంవత్సరాలుగా ఉద్యమాలు నడుస్తున్నాయి . ఉద్యమాల గడ్డగా తెలంగాణ ప్రాంతం ప్రపంచ స్థాయిలోనే పేరు ప్రతిష్టలు పొందినది .  ప్రభుత్వపరంగా . పరిపాలన  పరంగా ప్రజలకు రావలసిన హక్కులు . చట్టాలు. కేవలం అడిగితే వచ్చినవి కావూ. పోరాటాలు చేసి సాధించుకున్నవి. కాకతీయుల కాలం ______________ గత  …
చిత్రం
కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి
జనం గొంతు //ఓదెల //సతీష్ కుమార్ పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామానికి చెందిన పిట్టల సురేందర్ తండ్రి మదినయ్య వయసు 34 సంవత్సరాలు పిట్టల మహేష్ ఇంటి పైకప్పు నూతన రేకులకు నట్లు బిగిస్తుండగా పైన ఉన్న 11 కెవి కరెంట్ వైర్ కి అనుకోకుండా చేయి తగిలి ప్రమాదవశాస్తూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు భా…
చిత్రం
రాష్ట్ర స్థాయి సి.ఎం. కప్ క్రీడా పోటీలకు బయలుదేరి వెళ్లిన జిల్లా క్రీడాకారులు
పెద్దపల్లి, మే -27 (జనం గొంతు) : రాష్ట్ర స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలలో జిల్లా నుండి పాల్గొనేందుకు క్రీడాకారులు బయలుదేరి వెళ్లారు.  శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణం నుంచి  159 క్రీడాకారులు, 23 మంది కోచ్ లు, లైజన్ అధికారులు మొత్తం 187 మందిచే హైదరాబాద్ కు బయలు దేరిన బస్సులను జిల్లా …
చిత్రం
కాంక్రీట్ మిక్స్ మిషన్ అదుపుతప్పి మానేరు బ్రిడ్జి పై నుండి మానేరులో పడి దుర్మరణం చెందిన డ్రైవర్
జనం గొంతు //ఓదెల //సతీష్ కుమార్ ఈరోజు 25 మే 2023 ఉదయం సుమారు పదిన్నర గంటల సమయంలో పెద్దపెల్లి జిల్లా సరిహద్దు గ్రామమైన గుంపుల మానేరు బ్రిడ్జి పైనుండి అజాక్స్ కాంక్రీట్ వెహికిల్ ఏపీ 21 బి ఎం 6597 ను డ్రైవర్ విజయ సాకేత్ తండ్రి రాతి సాకేత్ వయసు 20 సంవత్సరాలు డ్రైవర్ మధ్యప్రదేశ్ వ్యక్తి తను ఆ వెహికల్ ని…
చిత్రం
బిరన్న పట్నాలు ముగింపు ఉత్సవంలో పాల్గొన్న బి.ఎస్.పి నేత దాసరి ఉష
జనంగొంతు // ఓదెల//  సతీష్ కుమార్ పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామం తన  స్వగ్రామమైన కనగర్తి గ్రామంలో బిరన్న పట్నాలు ముగింపు ఉత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గొల్ల కురుమల ఆరాధ్య దైవం అయిన బిరన్న దేవుని ఆశీస్సులు ఉండాలని ప్రజలందరినీ చల్లగా చూడాలని ప్రార్థించారు ఈ సందర్భం…
చిత్రం